BDK: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధినే కనిపిస్తుందని, ఇప్పుడు మాత్రం హైడ్రా బుల్డోజర్ అల్లకల్లోలం సృష్టిస్తున్నదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఆదివారం బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తదితర ప్రముఖులతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు.