W.G: ఉండి బస్ స్టాండ్ ఎదురుగా శ్రీ రామక్షేత్రంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఇవాళ ఘనంగా ఆలయ అధికారులు ప్రారంభించారు. పుజారులు సీతమ్మవారిని పెండ్లికుమార్తెగా, శ్రీరాముడిని పెండ్లికుమారుడుగా అలంకరించారు. రేపు ఉదయం సీతారామ కళ్యాణ్యం జరుగుతుందని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు జరుగుతున్నట్టు పేర్కొన్నారు.