కోనసీమ: భద్రాద్రి రాములోరి దివ్య కళ్యాణ మహోత్సవానికి మండపేట నుంచి కళ్యాణం కొబ్బరి బొండాలు తరలి వెళ్లనున్నాయి. మండపేట కు చెందిన కాజులూరి వెంకట అచ్యుత రామ రెడ్డి మహాలక్ష్మి దంపతులు ఈ కొబ్బరి బొండాలు భద్రాచలం వెళ్ళి స్వామి వారికి సమర్పిస్తారు. 26 ఏళ్లు నుండి ప్రతి శ్రీ రామ నవమి నాడు స్వామి వారి కళ్యాణంకు ఇక్కడ నుండి బొండాలు తీసుకు వెళ్ళి ఇస్తారు.