CTR: వీకోట మండలంలోని మిట్టూరుకు చెందిన వైసీపీ నాయకుడు మునిరత్నం అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మృతదేహానికి జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే వెంకట గౌడ, ఎంపీపీ యువరాజ్ తదితరులు శనివారం నివాళులర్పించారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని వెల్లడించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు.