GNTR: వందేళ్ల క్రితం శ్రీరామచంద్ర సరస్వతీ స్వామి ప్రారంభించిన వేద పరీక్షల విధానం నేటికీ సాగుతోంది. కంచి పీఠాధిపతుల ఆశీస్సులతో 2025లో నూతన వ్యవస్థను తీసుకొచ్చారు. ఇందులో భాగంగా మంగళగిరిలో రెండోసారి ఈ పరీక్షలు జరుగుతున్నాయని సుబ్రహ్మణ్యశాస్త్రి తెలిపారు. కాగా, పలు జిల్లాల వారు ఈ స్మార్త, వేద పరీక్షలకు హాజరవుతున్నారు.