GNTR: రాష్ట్రంలో యూరియా అందక రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదని మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ విమర్శించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఓవైపు ప్రజలు ఇబ్బందులు పడుతుంటే పవన్ కళ్యాణ్ సినిమాలు చూడామని కొందరు మంత్రులు చెబుతున్నారని అన్నారు. ఓజీ టిక్కెట్లు కొంటేనే రైతులకు యూరియా ఇస్తారా అంటూ ప్రశ్నించారు.