W.G: అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఆకివీడులో ఎస్ఎఫ్ఏ, ఐద్వా, సీఐటీయూ సంయుక్తంగా మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఎస్ఎఫ్ఏ జిల్లా గర్ల్స్ కన్వీనర్ సింధు, టీ. రేష్మ మాట్లాడుతూ.. మహిళలపై దాడులు పెరిగిపోయాయని, వీటిని ప్రభుత్వాలు కూడా ప్రోత్సహించడం అన్యాయం అన్నారు. ఇటువంటి వాటికి అడ్డుకట్ట వేయాలని వారు చెప్పుకొచ్చారు.