ప్రకాశం: రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ (డీఆర్యూసీసీ) విజయవాడ డివిజన్ సభ్యుడిగా ఒంగోలుకు చెందిన నాదెండ్ల సుధాకరరావు నియమితులయ్యారు. ఈ మేరకు MP మాగుంట శ్రీనివాసులరెడ్డి చేతులమీదుగా ఆయన నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంపీ సహకారంతో రైల్వే ప్రయాణికుల వసతుల మెరుగుకు కృషి చేస్తానని తెలిపారు.