CTR: గుడిపాల మండలంలోని వసంతాపురం సచివాలయంలో సోమవారం ఉదయం 10 గంటలకు రైతులకు యూరియా పంపిణీ చేస్తున్నట్లు వ్యవసాయాధికారి సంగీత తెలిపారు. సచివాలయానికి 300 బ్యాగులు వచ్చాయన్నారు. ఒక రైతుకు ఒక బస్తా మాత్రమే ఇవ్వడం జరుగుతుందని, రైతులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె తెలిపారు.