NLR: పురిణి ప్రాథమిక వ్యవసాయ సహాయ సహకార సంఘం (సొసైటీ) ఛైర్మన్ మర్రి బోయిన సురేంద్ర రైతులకు పలు సూచనలు చేశారు. శనివారం రైతులకు యూరియా కార్డులు పంపిణీ చేయడం జరుగుతుందని తెలియజేశారు. కావున రైతు సోదరులు ఆధార్ కార్డు, పొలం పాసు పుస్తకం జిరాక్స్ కాపీలను తీసుకురావాలన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు సొసైటీని సంప్రదించాలన్నారు.