CTR: నూతన పార్లమెంటు భవనంలో వైసీపీ పార్టీ కార్యాలయాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డితో పాటు ఆ పార్టీ ఎంపీలు పలువురు పాల్గొన్నారు. వారు నూతన కార్యాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వైసీపీ ఎంపీల విజ్ఞప్తితో స్పీకర్ 12వ గదిని పార్టీకి కేటాయించిన సంగతి తెలిసిందే.