KDP: జమ్మలమడుగు ఎన్జీవో కార్యాలయంలో శుక్రవారం సీపీఎం నాయకులు జనవరి 4,5 తేదీలలో సీపీఎం జిల్లా 12వ మహాసభల కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా పార్టీ పట్టణ కార్యదర్శి జేసుదాసు మాట్లాడుతూ.. కడపలో జరుగనున్న సభలకు సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎం, ఏ గఫూర్, రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు ప్రభాకర్ రెడ్డి హాజరవుతారని తెలిపారు.