CTR: చిత్తూరు మున్సిపాలిటీ పరిధిలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీకి లబ్ధిదారులు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ కోరారు. ఈరోజు ఉదయం 7 గంటల నుంచి పెన్షన్లు పంపిణీ చేస్తామని కమిషనర్ తెలిపారు. చిత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని 16,032 వేల మంది అర్హులకు రూ. 7.12 కోట్లు మంజూరు అయ్యాయన్నారు.