VZM: స్దానిక జమ్ము నారాయణపురంలో ఏప్రిల్ 1 నుంచి 3 వరకు శ్రీ శ్రీ శ్రీ మారమ్మ తల్లి పేరెంటాలు తీర్ధ మహోత్సవాలు జరుగుతాయని ఆలయ నిర్వాహకులు మోపాడు శివ తెలిపారు. ప్రతి సంవత్సరం అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన వెల్లడించారు.