NLG: ఏప్రిల్ 6, 7 తేదీల్లో జరిగే ప్రజానాట్య మండలి 8వ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా కార్యదర్శి కుమ్మరి శంకర్ అన్నారు. చిట్యాల మండలం చినకాపర్తి, వెలిమినేడు, పెదకాపర్తి, ఎలికట్టె గ్రామాల్లో సోమవారం మండల కార్యదర్శి జిట్టా స్వామి, స్థానిక నాయకత్వంతో కలిసి ఆయన మహాసభల కరపత్రాలను ఆవిష్కరించారు.