RR: షాద్నగర్ డివిజన్ కార్యాలయం వద్ద విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆర్టిజన్ కార్మికులపై ప్రభుత్వం వివక్ష చూపుతోందని, విద్యుత్ ఉద్యోగులతో సమానంగా ఆర్టిజన్లకు సర్వీస్ రూల్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టీజన్లకు ఏపీఎస్సీబీ సర్వీస్ రూల్స్ వర్తింపజేయాలని కోరారు.