ATP: పావని ఆసుపత్రి అధినేత, ప్రముఖ వైద్యులు డాక్టర్ గుత్తా రవీంద్ర తండ్రి, మాజీ సర్పంచ్ గుత్తా నరసయ్య మృతి పట్ల అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. నాయనవారిపల్లె గ్రామంలో రవీంద్ర కుటుంబాన్ని ఎమ్మెల్యేలు దగ్గుపాటి ప్రసాద్, బండారు శ్రావణిశ్రీ, జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.