SKLM: ఎచ్చెర్ల మండలం భగీరథపురం గ్రామ పంచాయతీ టీడీపీ 44వ జెండా ఆవిష్కరణ అంగరంగ వైభవంగా జరిగింది. టీడీపీ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని, నారా చంద్రబాబునాయుడు బడుగు బలహీన వర్గాలకు మంచి కార్యక్రమాలు చేపడుతున్నారని సాదు మల్లేశ్వరరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తంగి సన్యాసిరావు, గురువు వెంకటరమణ, గొలివి అనంత్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.