IPL ఛేజింగ్లో విరాట్ కోహ్లీ ‘ఛేజ్ మాస్టర్’ అని మరోసారి నిరూపించుకున్నాడు. IPL చరిత్రలో ఛేజింగ్ చేస్తూ 4000 పరుగుల మార్కును దాటిన ఏకైక బ్యాటర్గా కోహ్లీ(4027) సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో వార్నర్(3285), రోహిత్ శర్మ(3238) వంటి దిగ్గజాల కంటే విరాట్ ముందున్నాడు. శిఖర్ ధావన్(2843), రాబిన్ ఉతప్ప(2832) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.