MNCL: 2027-28 విద్యా సంవత్సరం నుంచి ఐఐటీలో సింగరేణి ఉద్యోగుల పిల్లల ప్రవేశం కోసం ట్యూషన్ ఫీజు రియంబర్స్ చెల్లింపుకు సంంధించించి యాజమాన్యం సర్క్యులర్ జారీ చేసింది. ఈ పథకం 2025-26 విద్యా సంవత్సరంలో ఐఐటీలో ప్రవేశంపై వర్తిస్తుందని పేర్కొన్నారు. ఉద్యోగులు ఐఐటీలో ప్రవేశం, ట్యూషన్ ఫీజు రశీదులు, ఇతర రుజువులతో దరఖాస్తులను సమర్పించాలని సూచించారు.