BHPL: మహాముత్తారం మండల DTF నూతన కమిటీని రాష్ట్ర కౌన్సిలర్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన మండల అధ్యక్షుడిగా జాటోత్ రామ్ సింగ్, ప్రధాన కార్యదర్శిగా విజయ్ కుమార్, ఉపాధ్యక్షులుగా భాస్కర్, రత్నకుమారి, రాజేంద్రన్, తిరుపతిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడు మాట్లాడుతూ.. DTF సంఘం సమస్యలకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.