SDPT: హుస్నాబాద్ పట్టంలోని మార్కండేయ స్వామి ఆలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణంలో పాల్గొన్నారు. వేదమంత్రోచ్చారణల నడుమ స్వామి వారి కళ్యాణాన్ని పండితులు నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ దండి లక్ష్మి, వైస్ ఛైచైర్మన్ చిత్తారి పద్మ కౌన్సిలర్లు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.