BDK: కొత్తగూడెం ఓ బ్యాంక్ ఆధ్వర్యంలో సీతారామచంద్రస్వామి వారి కళ్యాణా బ్రహ్మోత్సవాలకు భద్రాచలం విచ్చేసిన భక్తులకు సేవ చేయాలనే ఉద్దేశంతో త్రాగునీటి బాటిల్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. అందజేసి వారు మాట్లాడుతూ.. మానవ సేవే మాధవసేవ అన్నారు.