MNCL: తాండూర్ మండలం రేచిని గ్రామపంచాయతీ 2026-27 ఏడాదికి గాను ఈనెల 28న వారసంత బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు సర్పంచ్, పంచాయతీ కార్యదర్శిలు సంయుక్త ఓ ప్రకటనలో తెలిపారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు రేచిని జెండా సర్కిల్ ఆవరణలో జరుగుంతందన్నారు. ఆసక్తి గల వారు మార్కెట్ వేలం డిపాజిట్ రూ. 5000 చెల్లించి వేలంలో పాల్గొనాలన్నారు.