WGL: పట్టణంలోని ములుగు రోడ్ జంక్షన్ సమీపంలో గల సబ్ స్టేషన్ ముందు విద్యుత్ కార్మికులు గురువారం ధర్నా నిర్వహించారు. విద్యుత్ అర్టిసన్, అన్ మ్యాన్డ్, పీస్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ ధర్నా సాగింది. ఆర్టిసన్ కార్మికులకు విద్యార్హతను బట్టి కన్వర్షన్ చేయాలని, APSEB సర్వీస్ రూల్స్ అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.