E.G: భద్రాచలం శ్రీ సీతారాముల వారిని కొవ్వూరు MLA ముప్పిడి వెంకటేశ్వరరావు గురువారం దర్శించుకున్నారు. ఈ మేరకు పాదయాత్రగా వచ్చిన భక్తులతో కలిసి స్వామివారి దర్శనం చేసుకుని మొక్కును చెల్లించుకున్నాను. అనంతరం ఆలయంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట రావు ఉన్నారు.