E.G: కడియం మండలం కడియపులంకలో సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్, ఉద్యాన శాఖ సంయుక్తంగా గురువారం అలంకరణ మొక్కల ఎగుమతులు, సంబంధిత విధానాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి హాజరై మాట్లాడుతూ కడియం నర్సరీల నుంచి మొక్కలను ఇతర రాష్ట్రాలు, దేశాలకు ఎగుమతి చేయాలని సూచించారు.