యాదాద్రి: కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆదేశాల ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరం గాను ఆస్తి పన్నులు వసూళ్ళలో భాగంగా గత సంవత్సరం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం, బకాయి అస్థి పన్ను చెల్లించని వారికి వారంలో చెల్లించవలసినదిగా తెలియజేస్తూ రెడ్ నోటీసు ఇవ్వడం జరిగింది. అయినా కూడా పన్ను చెల్లించకపోవడంతో వారి ఆస్తులను ఆలేరు మున్సిపాలిటీ సిబ్బంది సీజ్ చేశారు.