PDPL: ఏప్రిల్ 2న జరగనున్న ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక గ్రామసభలకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. గ్రామాల్లో 4 రోజుల ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ నిర్వహించి పరిశుభ్రతను మెరుగుపరచాలని సూచించారు. ప్రతి మండలంలో కనీసం 100 ఇందిరమ్మ ఇండ్లు గృహప్రవేశానికి సిద్ధం చేయాలని, పన్ను వసూళ్లు 100%కి చేరుకోవాలన్నారు.