VZM: అనుమానంతో భార్యను హత్య చేసిన కేసులో జిల్లా కోర్టు సంచలన తీర్పు విధించింది. పెదమానాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటున్న సత్యనారాయణ, భార్యపై అనుమానంతో పామ్ ఆయిల్ తోట వద్ద హత్య చేశాడు. దీంతో పోలీసులు నింధితుడిని కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి పద్మావతి జీవిత ఖైదు, రూ.3,000 జరిమానా విధిస్తూ తీర్పును వెలువరించినట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు.