RCB ఫ్రాంఛైజీ రూ.16,706 కోట్ల భారీ ధరకు అమ్ముడైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నెదర్లాండ్స్ క్రికెటర్ పాల్ వాన్ మీకెరెన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. నెదర్లాండ్స్ క్రికెట్ను అభివృద్ధి చేయడానికి చేయడానికి.. RCB అమ్ముడైన మొత్తంలో 0.5 శాతాన్ని తమకు ఇచ్చినా చాలు అని తెలిపాడు. ఈ మొత్తంతో నెదర్లాండ్స్ క్రికెట్ గతి మారుతుందని వ్యాఖ్యానించాడు.