VKB: కోట్పల్లి మండలంలోని పంచాయతీల వార్డు సభ్యులకు బుధవారం నుంచి ఈనెల 31 తేదీ వరకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో సురేందర్ రెడ్డి తెలిపారు. బుగ్గాపూర్లోని డీఆర్ ఫంక్షన్ హాల్లో ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ శిక్షణ తరగతులు ఉంటాయని ఎంపీడీవో సురేందర్ రెడ్డి పేర్కొన్నారు.