NZB: మాక్లూర్ మండలం గొట్టుముకులలో ఈ నెల 29న 10 గంటలకు లక్ష్మి నర్సింహ దేవాలయం వద్ద హిందూ సమ్మేళనం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు దాత్రిక పాండు రంగారావు తెలిపారు. ఈ కార్యక్రమానికి పల్లిగుట్ట కేదారేశ్వరకు చెందిన కేదార్ నంద స్వామి రానున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కమిటీ సభ్యులు కోరారు.