GDWL: బకాయి బిల్లుల చెల్లింపు, ఉద్యోగ భద్రత డిమాండ్లతో హైదరాబాద్లో జరగనున్న ‘మహా ధర్నా’కు బుధవారం మాచర్ల చేనేత కార్మికులు తరలివెళ్లారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. సమస్యలు తీరని పక్షంలో పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని కార్మికులు హెచ్చరించారు.