నెల్లూరు ఒకటో పట్టణ పరిధిలో పోలీసులు లాడ్జిలలో తనిఖీలు నిర్వహించిన సీసీ పుటేజ్ బయటపెట్టే ధైర్యం ఉందా..? అని మాజీమంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నాయకుడిని వదిలేయాలని ఒత్తిడి రావడంతో పోలీసులు వదిలేశారన్నారు. హాస్పటల్ అంటూ పోలీసులు చెబుతున్నది నిజమైతే సీసీ ఫుటేజ్ మొత్తం విడుదల చేయాలన్నారు.