CTR: మున్సిపాలిటీలో వార్డు సభ్యులను సంఖ్యను పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. వార్డుల సంఖ్యల మార్పు ఎన్నికల తర్వాతనే అమలులో వస్తుందని పేర్కొంది. చిత్తూరులో 50 నుంచి 52 కు, నగరిలో 29 నుంచి 40కి, కుప్పంలో 26 నుంచి 32కు, పలమనేరులో 26 నుంచి 36కు వార్డుల సంఖ్య పెరగనుంది.