SRD: ఖేడ్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. రమేష్పై BJP నేత సాయిరాం మంగళవారం సబ్ కలెక్టర్ ఉమా హారతికి ఫిర్యాదు చేశారు. స్థానికంగా వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై ప్రశ్నిస్తే, ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. రమేష్ కలుగజేసుకొని ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో.. అని బెదిరించాడన్నారు. దీంతో అతనిపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరారు.