ADB: ఎన్నికల్లో గెలిచిన, ఓడిన ప్రజా సమస్యల పరిష్కారానికి అలుపెరుగని కృషి చేయాలని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని ప్రజాసేవ భవన్లో కాంగ్రెస్ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తను పార్టీ గుర్తిస్తుందని పేర్కొన్నారు.