గుంటూరు నగరంలోని గణేష్ నగర్ ప్రాంతంలో ఆక్రమణకు గురైన సుమారు 1500 గజాల వడ్డెర కమ్యూనిటీ స్థలాన్ని విడిపించాలని CPI గుంటూరు నగర సమితి కోరింది. ఈ మేరకు గుంటూరు నగరపాలక సంస్థ నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కమిషనర్ మయూర్ అశోక్ దృష్టికి సమస్యను తీసుకెళ్లింది.