MHBD: రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డిని కేసముద్రం మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్ అల్లం రమా నాగేశ్వరరావు కలిశారు. కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనుల వివరాలను రాజ్యసభ సభ్యుడికి వైస్ ఛైర్మన్ వివరించి కేసముద్రం సమగ్ర అభివృద్ధికి పూర్తిగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.