PDPL: రామగుండం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే M.S రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు 50వ డివిజన్ లబ్ధిదారులకు కార్పొరేటర్ సతీష్, మనాలి ఠాకూర్ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… పేద ప్రజలకు CMRF వరంలా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.