BDK: రాములోరి గోత్రనామాలపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. భద్రాచలం రామయ్య కళ్యాణం సందర్భంగా తెరపైకి రాములు వారి గోత్రనామాల వివాదం బయటికి వచ్చింది. గోత్రనామాల వివాదం 2022 నుంచి హైకోర్టులో విచారణ కొనసాగుతుంది. కాగా, ఐదుగురు పండితులతో హైకోర్టు విచారణ కమిటీ ఏర్పాటు చేయగా, రిపోర్టును ఆ కమిటీ దేవాదాయ శాఖకు సమర్పించింది.