MDK: తోగుట మండలం వరదరాజుపల్లి గ్రామంలో సర్పంచ్ గోపాల్ రెడ్డి సోదరుడు మృతి చెందాడు. ఈ నేపథ్యంలో మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతునికి నివాళులు అర్పించరు. అనంతరం ఆ కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.