అన్నమయ్య: రాయచోటి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సోమవారం జిల్లాలో పర్యటించనున్నట్లు అధికారులు ఒక ప్రకటన ద్వారా తెలిపారు. అయితే ఉదయం 08:30 గంటలకు చిన్నమండెంలో భూమి పూజ, 10:00 గంటలకి రాయచోటిలో విగ్రహ ప్రతిష్ఠ, 12:00 గంటలకు బి.కొత్తకోటలో కుంభాభిషేక కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొననున్నారు.