PDPL: GDK బస్ డిపో నుంచి అయోధ్య, కాశీ పుణ్యక్షేత్రాలకు ఈనెల 28న ప్రత్యేకంగా సూపర్ లగ్జరీ, రాజధాని ఏసీ బస్సులను ఏర్పాటు చేసినట్లు DM నాగభూషణం తెలిపారు. మైసూర్, ప్రయాగరాజు, అయోధ్య, కాశీ, చందా మహంకాళి దర్శనం అనంతరం 6వ రోజు GDK చేరుకుంటుందని పేర్కొన్నారు. ప్రయాణికులు అవకాశాన్ని వినియోగించుకోవాలని, వివరాలకు 7013504982, 7382847596 నంబర్లను సంప్రదించాలని కోరారు.