KRNL: YCP పార్టీ నాయకులు, BJPలో కోవర్టులుగా ఉన్నవారు కావాలనే జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, రాష్ట్రకార్యవర్గ సభ్యుడు రామస్వామిలపై తప్పుడు కేసులు నమోదు చేయించారని సుప్రీంకోర్టు అడ్వకేట్ పురుషోత్తంరెడ్డి అన్నారు. ఇవాళ ఓ గోల్డ్ సంస్థ వ్యవహారంపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ వ్యవహారంపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసి CID విచారణ కోరనున్నట్లు తెలిపారు.