SKLM: కోటబొమ్మాలి మండలం నిమ్మాడలో వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని జిల్లా BJP నాయకులు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు కూటమిలో పలు విషయాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సిరిపురం తెజేశ్వరరావు, జిల్లా యువత నాయకుడు బైపల్లి పరమేశ్వరరావు, సంతబొమ్మాళి మండల అధ్యక్షులు దేపల్లి కామయ్య, తదితరులు పాల్గొన్నారు.