‘సూరత్ క్రికెట్ టీ20 లీగ్’లో గుజరాత్ బ్యాటర్ ఆర్య దేశాయ్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 81 బంతుల్లోనే 193 పరుగులు చేసి టీ20 చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు. గతంలో IPLలో క్రిస్ గేల్ (175*) పేరిట ఉన్న రికార్డును ఆర్య తిరగరాశాడు. ఈ ఇన్నింగ్స్తో ఆర్య దేశాయ్ ఒక్కసారిగా క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాడు.