PDPL: జిల్లా నూతన కాంగ్రెస్ కమిటీ నియామకంలో భాగంగా ధర్మారం మండలం ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన కొత్త నరసింహం DCC సెక్రటరీగా నియమితులయ్యారు. ఈ మేరకు TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా నరసింహం BRS హయాంలో ధర్మారం మార్కెట్ కమిటీ చైర్మన్గా వ్యవహరించారు. 2023 ఎన్నికల ముందు కాంగ్రెస్లో చేరారు.