దేశవ్యాప్తంగా పవర్ పెట్రోల్ ధరలు పెరిగాయి. ప్రీమియం పెట్రోల్పై లీటర్కు రూ.2.30 చమరు సంస్థలు పెంచాయి. దీంతో లీటర్ పవర్ పెట్రోల్ ధర రూ.115కు చేరింది. అలాగే సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలు యథాతధంగా కొనసాగుతున్నాయి. గల్ఫ్ దేశాల్లో యుద్ధం కారణంగా చమురు దిగుమతులు తగ్గడంతో ఆయా సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.